September 4, 2026 11:08 am

Email : bharathsamachar123@gmail.com

వరంగల్ జిల్లాలో విదేశీ ప్రతినిధులు పర్యటన

భారత్ సమాచార్, వరంగల్ జిల్లా: వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలో స్విట్జర్లాండ్, లండన్ ప్రతినిధుల బృందం రైతులను కలిసింది. క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పత్తి సాగును పరిశీంచారు. పత్తిసాగులో రైతులు అవలంబించే పద్ధతులు, క్రిమిసంహారక మందుల వినియోగంపై రైతుల నుండి ప్రతినిధుల బృందం వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

వంతెన నిర్మాణం జరిగితేనే తమకు జీవనాధారం అంటున్న రైతులు

Share This Post